బడ్జెట్లో ప్రధానాంశాలు వివిధ కేటాయింపులు ఇవే:
రాజధాని కి – 500 కోట్లు
సాగునీటి శాఖకు -13,139 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసాకు- 8750 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు – 1150 కోట్లు
ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి- 400 కోట్లు
వైఎస్ఆర్ 9గంటల ఉచిత విద్యుత్కు -4525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి – 3వేల కోట్లు
విపత్తుల నిర్వహణకు – 2,002 కోట్లు
ఫసల్ బీయా యోజనకు- 1163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ – 475 కోట్లు
వైఎస్ బోర్ వెల్పథకానికి- రూ.200 కోట్లు
విత్తనాల సరఫరాకు – రూ.200 కోట్లు
అమ్మ ఒడి పథకానికి – రూ.6455 కోట్లు
స్కూళ్లలో మౌలికవసతులకు- రూ.1500 కోట్లు
మధ్యాహ్న భోజనానికి – రూ.1077 కోట్లు
వైఎస్ఆర్ స్కూల్ మెయింటనెన్స్ గ్రాంట్- రూ.160 కోట్లు
ఆరోగ్యశ్రీ – రూ.1740 కోట్లు
ఆస్పత్రుల్లో మౌలికవసతులకు – రూ.1500 కోట్లు
ఆశావర్కర్ల గౌరవవేతనం – 456 కోట్లు
వైఎస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజి – రూ.66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజి -66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజి -66 కోట్లు
శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పతికి – 50 కోట్లు
వైఎస్ఆర్ గృహ వసతికి- రూ 5వేల కోట్లు
పట్టణాల్లో ప్రధాని ఆవాస్ యోజనకు- రూ.1370 కోట్లు
బలహీనవర్గాల ఇళ్లకు – రూ.1280 కోట్లు
వైఎస్ఆర్ అర్భన్ హౌసింగ్కు- 1000కోట్లు
వైఎస్సార్ కళ్యాణ కానుకకు- రూ.300 కోట్లు
కాపు కార్పొరేషన్కు- రూ.2 వేల కోట్లు
వైఎస్సార్ బీమాకు- రూ. 404 కోట్లు
బియ్యంపై సబ్సిడీకి- రూ.3 వేల కోట్లు
గ్రామ వాలంటీర్లకు – రూ.720 కోట్లు
మున్సిపల్ వార్డు వాలంటీర్లకు – రూ.280 కోట్లు
మున్సిపల్ వార్డు సెక్రటేరియట్కు- రూ.180 కోట్లు
ఏపీఐఐసీకి – రూ.360 కోట్లు
కడప స్టీల్ప్లాంట్కు – రూ.250 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు – రూ.573 కోట్లు

















0 Comments:
Post a Comment